వెస్టిండీస్తో సిరీస్లో భారత్ ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించాడు
వెస్టిండీస్తో జరిగిన T20I సిరీస్ భారత్ ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓటమిని అంగీకరించాడు మరియు నేను బ్యాటింగ్కు దిగినప్పుడు వచ్చినా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయానని మరియు గేమ్ ప్లాన్ను అనుకున్న విధంగా అమలు చేయడంలో విఫలమైను అని చెప్పాడు.

కెప్టెన్గా కూడా హార్దిక్ కొన్ని తపిధాలు చేయడం జరిగింది. ఆట ప్రారంభంలోనే హార్దిక్ తన పేసర్లను అవుట్ చేయడానికి ప్రయత్నించాడు. మరియు హార్దిక్ మాట్లాడుతూ ‘‘కొన్నిసార్లు ఓడిపోవడం మంచిది ఎందుకంటే ఓటమి మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. అని మీడియా మాట్లాడాడు.
ఆదివారం వెస్టిండీస్తో జరిగిన T20I సిరీస్ ఓటమి హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్కి తొలి టీ20 సిరీస్ ఓటమి మిగిలింది. రెండు సంవత్సరాలకు పైగా పురుషుల T20I సిరీస్ లలో భారత జట్టు వారి మొదటి సిరీస్ ఓటమి చూసింది ఏ సిరీస్ ఓటమి వాళ్ళ భారత్ వరుసగా గెలుస్తున్న మ్యాచ్ లకు బ్రేక్ పడినట్టు అయింది.