బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్

జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు అసెంబ్లీ యూనిట్లతో సహా వివిధ స్థాయిలలోని భారతీయ యువజన కాంగ్రెస్ ఆఫీస్ బేరర్‌లకు శిక్షణ ఇవ్వడానికి ప్రస్తుతం బెంగళూరులో జాతీయ సమావేశం...

Read moreDetails

మణిపూర్‌ దురాగతాలపై కాంగ్రెస్‌ మహిళా విభాగం ఆగ్రహం

మణిపూర్‌లో గత నెల రోజులుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిస్సత్తువగా ఉందని జిల్లా కాంగ్రెస్ మహిళా...

Read moreDetails

మణిపూర్ ఘటనను ఖండించిన సీతక్క, కాంగ్రెస్ ఆందోళన నిరసనలు

గత రెండు నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు...

Read moreDetails

దేశంలోని సంపన్న ఎమ్మెల్యేల జాబితా….

దేశంలో సంపన్న ఎమ్మెల్యేల ఎవరు.. ఈ విషయం తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందుకే ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)...

Read moreDetails

ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాహుల్, మోదీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 81వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. "కాంగ్రెస్ అధ్యక్షుడు, @ఖర్గే జీకి జన్మదిన...

Read moreDetails

హోం మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

ఏపీలో రాజకీయ అంశాలపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశాలు కొనసాగించారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో...

Read moreDetails

మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్… వచ్చే నెల 1న పర్యటన

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం కావడం, అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో మహారాష్ట్రపై కేసీఆర్ నజర్ వేసినట్లు తెలుస్తోంది....

Read moreDetails

NDA సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి పవన్

మంగళవారం జరగనున్న బీజేపీ నేతృత్వంలోని NDA సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా ఈ...

Read moreDetails

జెపి నడ్డా: ఎన్‌డిఎ సమావేశంలో 38 పార్టీలు భాగస్వామ్యం

మంగళవారం దేశ రాజధానిలో జరగనున్న అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) సమావేశంలో 38 పార్టీల నేతలు పాల్గొంటున్నట్లు ధృవీకరించినట్లు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు....

Read moreDetails

జమిలి ఎన్నికలు ఫిబ్రవరిలోనే???

మన దేశంలో జమిలి ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని గురించి బీజేపీ తెర వెనుక అతి పెద్ద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ....

Read moreDetails
Page 1 of 47 1 2 47